ఓఆర్ఆర్ ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి

– ఉస్మానియా మార్చురీ వద్ద కుటుంబీకులకు పరామర్శ – సిరిసిల్లకు తరలిన ఆరుగురి భౌతిక కాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : సిరిసిల్లలో తీవ్ర విషాదాన్ని నింపిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం పరామర్శించారు. శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన…
