బండి సంజయ్పై కెేటీఅర్ పరువు నష్టం దావా

– రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించండి – డిసెంబర్ 15కు వాయిదా వేసిన సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై హైదరాబాద్ సిటీ సివిల్…
