కౌశిక్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: క్వారీ యజమానిని బెదిరించిన కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించింది. వరంగల్ కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది రమణారావు కోర్టుకు వివరించారు. సుబేదారీ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ నెల…
