రాష్ట్రంలో ఇక విజ్ఞాన విప్లవం

– రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ – రూ.25 కోట్లతో ఎస్సీ హాస్టల్ – ఉద్యోగాల నోటిఫికేషన్లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్ – ప్రజా ప్రభుత్వ వినూత్న సంకల్పం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8 : ప్రజా ప్రభుత్వం సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో…
