పిల్లలు అదృశ్యమైతే కిడ్నాప్ కేసు

~ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ~ దేశంలో 47,000 మంది చిన్నారుల ఆచూకీ లేదు.. ~ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన ~ యాంటీ ట్రాఫికింగ్ విభాగాలు ముమ్మరం చేయాలని స్పష్టీకరణ న్యూదిల్లీ, మే 23: దేశంలో నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం…
