మోదీ టెర్రరిస్ట్ అంటూ విమర్శ

– తమిళనాడు ప్రచారంలో ఖర్గే వివాదాస్పద వ్యాఖ్య – మండిపడ్డ బీజేపీ నేతలు – అలా అనలేదని వివరణ ఇచ్చిన ఖర్గే చెన్నై, ఏప్రిల్ 21 : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ ప్రధాని మోదీనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో…
