హైదరాబాద్ చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే

~ ఎల్బీ స్టేడియంలో రేపు భారీ బహిరంగ సభ ~ గాంధీ భవన్లో కీలక సమావేశాలు ~ ఘన స్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం తదితరులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు సీఎం…
