ముగ్గురు మంత్రులతో ఖమ్మంకు ఒరిగింది శూన్యం

– ‘సీతారామ’ మట్టి దోపిడీ వెనుక మంత్రి తుమ్మల – విలేకరుల గౌరవానికి తగ్గట్టుగా కార్డులు ఇవ్వాలి – సత్తుపల్లి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సత్తుపల్లి/ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 24 : ‘రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఈ దుర్మార్గ పాలన పోవాలి.. కేసీఆర్ పాలన రావాలి అని ప్రజలు కోరుతున్నారు.. కాంగ్రెస్ మాయమాటలు విని…
