అయోధ్య దొంగతనం కేసులో కీలక మలుపు!

– ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు రాజీనామా ! న్యూఢిల్లీ, జూన్ 26: సిట్ దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అయోధ్య రామ మందిర కానుకల చోరీ కేసు మరింత ముదిరింది. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనిల్ మిశ్రా కూడా తప్పుకున్నారు.…
