రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం
– అప్రూవర్గా మారేందుకు ఏ4 నిందితుడు ప్రదోశ్ కోర్టులో పిటిషన్ బెంగళూరు, ఆగస్టు 10 : కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ అప్రూవర్గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లో నటుడు దర్శన్కు…
