మాజీ సీఎం కేసీఆర్కు అనారోగ్యం

చికిత్స కోసం యశోదాలో చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో గురువారం ఆయన సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజులుగా కెసిఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. గురువారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్…
