Tag #kaleswaram project # blunder # konda visweswarreddy

కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని…