అప్ప్పుడు కేసీఆర్కు.. ఇప్ప్పుడు రేవంత్కు..

– ఏటీఎంలా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ – రేవంత్ రాహువు, కేసీఆర్ కేతువు అంటూ బండి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆరఎస్కు, ఇప్ప్పుడు కాంగ్రెస్కు కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపించారు. మంగళవారం ఇక్కడ విÖడియాతో…
