కేయూ బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్స్ వాయిదా

- ప్రజాతంత్ర వార్తకు స్పందన కాళోజీ జంక్షన్/ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఒకవైపు తెలంగాణ టెట్, మరోవైపు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు అవరోధంగా మారడంతో విద్యార్థుల ఆందోళనను, మానసిక వేదనను యూనివర్సిటీ అధికారుల…
