Tag #Kadtal electricity victims #meets Central Minister #Kattar #MP Vaddiraju

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల విద్యుత్ లైన్ బాధిత రైతులు

– న్యాయం చేయాలని మంత్రిని కోరిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్ 3 :  బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కడ్తాల మండల కేంద్రానికి చెందిన 765 కేవీ బీదర్ – మహేశ్వరం పవర్…