జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపిక తుది దశకు

– రాష్ట్ర అధ్యక్షుడికి త్రీమెన్ కమిటీ నివేదిక అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ముఖ్య నాయకులు, పార్టీ…
