Tag #Journalists accreditation #designing policy #Minister Ponguleti

జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

– త్వరలో అక్రిడిటేషన్‌ పాలసీ రూపకల్పన – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల కోసం ప్రభుత్వం అమలు చేసే…