ప్రాజెక్టుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం
పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ, కొత్త వాటి కి ప్రాధాన్యం విలేకరుల సమావేశంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి మహబూబ్నగర్ ప్రజాతంత్ర జూన్ 28: రాష్ట్రంలోని ప్రతి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…
