తమిళనాడు స్పీకర్గా జేసీడీ ప్రభాకర్

– డిప్యూటీ స్పీకర్గా రవిశంకర్ ఎన్నిక చెన్నై, మే 12: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీవీకేకు చెందిన మరో ఎమ్మెల్యే రవిశంకర్ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రోటెం స్పీకర్ ఎంవీ కరప్పయ్య తెలిపారు.…
