బార్ అసోసియేషన్కు జంధ్యాల ఎన్నిక

న్యూదిల్లీ, ఆగస్ట్ 20 : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో జంధ్యాల రవిశంకర్ ఘన విజయం సాధించారు. అసోసియేషన్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జంధ్యాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసి ఉమ్మడి ఆంధప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ను ప్రారంభించారు. గతంలో ఆంధప్రదేశ్ అసెంబ్లీ…
