జంపన్న వాగు అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ములుగు జిల్లా జంపన్న వాగు రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.5 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మేడారం సమక్క-సారలమ్మ జాతరలో జంపన్న వాగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు పవిత్ర స్నానమాచరించే స్థలంగా ప్రాచుర్యం పొందిన ఈ వాగు అభివృద్దికి మహిళాశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి…
