జైషే మహ్మద్ టెర్రర్ మాడ్యూల్ ఛేదన
– ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఐదుగురి అరెస్ట్ గాంధీనగర్, జులై 17: ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్ పోలీసులు జైషే మహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ను ఛేదించారు. పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్టు చేశారు. బిలాల్ అబిద్ షేరా, మహమ్మద్ అయూబ్ కడివాల్, మహమ్మద్ షఫీ ముఖి,…
