ఐ అండ్ పీఆర్ అదనపు సంచాలకుడిగా జగన్కు పదోన్నతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్.జగన్ అదనపు సంచాలకుడిగా పదోన్నతి పొందారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జగన్ సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జగన్కు మంత్రి…
