ఆయనది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే

– బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. నాడు కేసీఆర్ సర్కారు నిర్బంధం.. నేడు రేవంత్ అహంకారం.. కార్మికులారా అధైర్యపడకండి, మీకు తోడుగా బీజేపీ ఉంది అని…
