Tag #It is not correct #to harass the staff and passengers #Minister Ponnam

వేధింపులకు గురిచేయడం తగదు

– సిబ్బంది, ప్రయాణికులతో మర్యాదగా ఉండాలి – ఆర్టీసీ అధికారులకు మంత్రి పొన్నం హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: కిందిస్థాయి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల విషయంలో ఆర్టీసీ అధికారులు సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిబ్బందిని వేధింపులకు గురిచేయకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్‌స్థాయి అధికారులకు…