హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సర్కార్ అండ?

– న్యాయపరమైన పోరాటానికి సిద్దం అవుతున్న ప్రభుత్వం – న్యాయ కోవిదులతో చర్చించి అప్పీల్ చేసే అవకాశం – హైడ్రాను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా చీఫ్ ఎ.వి.రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకుమద్దతుగా నిలవాలని నిర్ణయించినట్లు సమాచారం.…
