‘ఎల్ నినో’ ప్రభుత్వానికి పట్టదా?

– లక్ష్మీ బ్యారేజ్ నుంచి వృధాగా పోతున్న నీరు – మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే ఈ పరిస్థితి వుండేది కాదు – రేవంత్ రెడ్డి ఇకనైనా మేలుకోవాలి – మాజీ ఎం.పి. వినోద్కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎల్ నినో ప్రభావంపై నిన్న ఓ సందేశం పంపింది..…
