అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదు చేయడం తప్పా?

– డీసీపీ ఆనంద్బాబును ఎందుకు బదిలీ చేశారు – రాహుల్పై విమర్శలు చేస్తే ఇలాగే వదిలేస్తారా – సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేయడం రాజ్యాంగ హక్కు అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. మెటాపై కేసు…
