మెగా ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో దందాలు
– రూ.70 లక్షల భూమి రూ.21 లక్షలకే ధారాదత్తం – సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు – కేంద్ర నిధులకు ఎసరు – కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం – భూ బాగోతం, బొగ్గు కుంభకోణాలపై శ్వేతపత్రం ఏది? – సీబీఐ విచారణకు బీజేపీ నేత సుధాకర్రెడ్డి డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…
