ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులు సరికాదు

భారత్ దౌత్యనీతిని ప్రదర్శించాలి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూదిల్లీ, జూన్ 21: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖండించారు. మోదీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న…
