సులభతర వ్యాపార విధానంతో పెట్టుబడులు

– నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఉద్యోగావకాశాలు – సీఎంతో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణ…
