Tag #Investigation #into Pocso case #should begin immediately #CM orders

పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలి

– డీజీపీకి సీఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ అనే వ్యక్తిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసు…