హెటెరోతో ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో హెటెరో ఫార్మాస్యూటికల్స్ సంస్థతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పంద మార్పిడి కార్యక్రమం ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ జాయింట్…
