జేపీఎస్సీ ప్రిలిమినరీ పేపర్ లీక్పై విచారణ జరపాలి
- నిరాహార దీక్షకు దిగిన విద్యార్థులు.. ఆందోళన – ఆందోళనకు సీజేపీ నేత అభిజిత్ దీప్కే మద్దతు రాంచీ, ఆగస్టు 3: నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొన్నిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు ఝార్ఖండ్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు చోటుచేసుకున్నాయని…
