Tag #Innovative e-auction #yields results #Minister Tummala

ఫలితమిచ్చిన వినూత్న ఈ-వేలం

– గతం కంటే లభించనున్న రూ.202.56 కోట్ల అధిక విలువ – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్ ప్రజాతంత్ర, మే 30 : వానాకాలం 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా 78,916 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన 3,80,187 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న విక్రయంలో ప్రభుత్వం అనుసరించిన వినూత్న ఈ-వేలం విధానం ఫలితంగా…