అమరులు, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది

– వారిని ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం – న్యాయం జరిగేవరకు పోరాడలేకపోయా.. క్షమించాలి – ‘జాగృతి జనంబాట’ ప్రారంభంలో కవిత భావోద్వేగం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారి కోసం పోరాడలేకపోయామని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి…
