కార్పొరేషన్లలో ‘ఇందిరమ్మ టవర్స్’

– గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం – 20లోగా రెండో విడత ఇళ్ల మంజూరు – రూ.230కే సిమెంట్ బస్తా.. త్వరలో రాయితీపై ఇనుము – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని…
