త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

– జీహెచ్ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు – కేటీఆర్ సవాల్పై మరోమారు ఘాటు విమర్శలు – మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం…
