ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

– ఆ స్థలాల్లో మహిళలకు వాటా కల్పిస్తాం – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 : పేదల జీవనోపాధికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నియోజక వర్గాన్ని యూనిట్గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే అల్పదాయ, మధ్యతరగతి వర్గాలకు లక్ష ఇండ్లు నిర్మించబోతున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ,…
