మోదీ పాలనలో పెరిగిన భారత్ ప్రతిష్ఠ

– మోదీ నాయకత్వంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టేశాం – వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్ ఉంది – దేశ ప్రజల ఆశీస్సులు బీజేపీకే – మేధావుల సమ్మేళనంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారత దేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని…
