Tag #IndianPolitics

త‌మిళ రాజ‌కీయాల్లో విజ‌య్ తుపాను!!

     ఇండియా కూట‌మిలో అత్యంత విశ్వ‌స‌నీయ పార్టీ ఏదైనా వున్న‌దంటే అది డీఎంకే మాత్రమే. అయితే బిహార్ త‌దిత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే అంప‌శ‌య్య‌పై కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కాస్త ఆక్సిజ‌న్ అందిస్తున్నది కూడా స్టాలిన్ పార్టీనే. గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అల‌య‌న్స్ తో అధికారాన్ని చేప‌ట్టిన స్టాలిన్‌, ఈ పార్టీ వారికి మంత్రిప‌దవులు ఇవ్వ‌లేదు. ఇది…

రాజకీయాలకతీతంగా ఉపరాష్ట్రపతి?

“దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగ రక్షణలో కీలకమైనవని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తేటతెల్లం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఏ రాజకీయ పార్టీలో తన సభ్యత్వం లేదని కూడా స్పష్టంగా వివరించారు.తాను న్యాయకోవిధుడిగా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, ఆదివాసి, దళితుల కోసం…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

The center is intruding into the powers of the states!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్…

కాళ్ల కింద నేల కదులుతోంది, గమనించారా?

Legitimacy Crisis Looms Over PM Narendra Modi’s Leadership

“అందరూ అంగీకరించకపోవచ్చును కానీ, పదకొండు సంవత్సరాల తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం మొదటి సారి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నది. అదేమిటి, ఇప్పుడు సాధారణ ఎన్నికలు లేవుకదా, బీహారో, తమిళనాడో గెలిచినా ఓడినా కలిగే అదనపు లాభం, అధిగమించలేని ప్రమాదం ఏముంటాయి? అన్న సందేహం కలుగవచ్చు. కానీ, ఇప్పుడు మాట్లాడుకుంటున్నది నైతిక సంక్షోభం గురించి, లెజిటిమసీ సంక్షోభం…

అజాత శత్రువు అటల్ జీ

Remembering Atal Bihari Vajpayee A Statesman’s Legacy Lives On

 ఆగస్టు 16… వాజ్ పేయి వర్ధంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి…

వేడి రాజేస్తున్న వర్షాకాల సమావేశాలు ..!

రాజకీయాల్లో విధాన పరమైన స్పర్ధలు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ సమావేశంలో  అభిప్రాయపడినప్పటికీ బయట మాత్రం అధికార,విపక్షాల మధ్య అందుకు భిన్నమైన వాతావరణమే నెలకొంది.ఈ ఏడాది కాలంలో   బీహార్, అస్సాం, కేరళ, తమిళనాడు,వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల పునరేకీకరణకు తాజా ఎన్డీఏ,…

నేతిబీర రాజకీయాలు, నైతిక హక్కులు

రాజకీయాలలో నైతికతను ఒక రాజ్యాంగ విలువగా తీసుకురావడం కోసమే పదోషెడ్యూలు కింద ఫిరాయింపుల చట్టం అవతరించింది.  జనతాప్రభుత్వం ఏర్పడిన తరువాత, ఆ తరువాత కాంగ్రెస్‌ తిరిగి గెలిచిన సందర్భంలోను జరిగిన ఫిరాయింపుల మీద ప్రజలలో ఏవగింపు పెరిగింది. తిరుగులేని మెజారిటీ సాధించిన, ధీమాలోనే రాజీవ్‌ గాంధీ హయాంలో ఫిరాయింపుల చట్టం వచ్చింది.  ఆ నాటి నుంచి దాన్ని…

ప్రభుత్వాలే వేర్వేరు! విధానాలు ఒక్కటే?

ఇటీవల సోషల్ మీడియా లో తెలుగు రాష్ట్రలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,రెవంత్ రెడ్డి బొమ్మలు ప్రక్క ప్రక్కనే పెట్టి,విద్యా,వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాదాన్యత ? సమర్దించేవారు షేర్ చేయండి! అంటూ వేలాది పోస్టులు పెట్టారు.ఈపోస్టులు షేర్ చేసిన వారిలో ఇరువురి ముఖ్యమంత్రుల మద్దతు దారులు, అబిమానులు, కులాబిమానులు ఉన్నారు.ప్రాదాన్యతసరే!రెండు తెలుగు రాష్ట్రలలో ఎన్నో…