బెంగాల్లో ఒంటరైన దీదీ..!!

మహరాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో జరిగాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేశాయి. శత్రువులు మిత్రులయ్యారు, మిత్రులు శత్రువులయ్యారు. మహారాష్ట్రలో ఏకపక్షంగా అధికారాన్ని చెలాయించాలన్న బీజేపీ లక్ష్యం మున్సిపల్ ఫలితాలతో నేరవేరింది. శివసేన కంచుకోటలను బీజేపీ బద్దలు కొట్టింది. థాక్రే కుటుంబం ఏకమైన బాల్థాక్రే లెగసిని థాక్రే బ్రదర్స్ నిలుపుకోలేకపోయారు. కాంగ్రెస్తో…








