Tag Indian politics

దొంగ వోట్లు, దొంగ పద్ధతులు

” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను…

అధికార పార్టీకి అగ్నిపరీక్ష

“బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఏదయినా కారణంచేత ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఊపిరి తీసుకునే సమయం దొరుకుందేమో కానీ బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవకపోతే త్వరలో జరుగనున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఓటమిని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత…

అధికార స్థిరీకరణకు దారి విజన్2047?

“గతంలో అధికారంలోకి వచ్చిన పాలకులు పంచవర్ష ప్రణాళిక అమలు జరిపారు.ఒకింత దీనిలో చిత్తశుద్ధి ఉంది.తమకు ప్రజలిచ్చిన ఐదేళ్ల పరిపాలనా కాలంలో కనీసంగా ఓ ప్రాధాన్యతా అంశం తీసుకొని పూర్తిచేయడం.తొలి భారత ప్రధాని నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు ఇదే తరహా అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన జరిగింది. వీళ్ళలో చాలా మంది ఇరవై ఏళ్ళకు దగ్గరగా…

మార్క్సిజానికి భవిష్యత్తు ఉన్నదా? రావి నారాయణ రెడ్డి ప్రశ్న

కమ్యూనిజంపై నేడు తూర్పు యూరపు దేశాల్లో వస్తున్న వ్యతిరేకతగురించి జగన్నాథం అడిగారు. దానికి రావి నారాయణ రెడ్డి వివరణ ఇది మరో వివరణ: ‘‘గొర్బోచెవ్ ప్రవేశ పెట్టిన ‘పెరిస్ట్రోయికా’ ‘గ్లాస్ నోస్త్’ అవసరమైన చర్యలే. తూర్పు యూరప్ దేశాలు సోవియట్యూనియన్ వలె కమ్యూనిజాన్ని పోరాడి సాధించుకోలేదు. హిట్లర్కువ్యతిరేకంగా సోవియట్ దేశం ఆ దేశాల్ని ఆక్రమించి అక్కడకమ్యూనిజాన్ని…

రాజకీయాలకతీతంగా ఉపరాష్ట్రపతి?

“దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగ రక్షణలో కీలకమైనవని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తేటతెల్లం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఏ రాజకీయ పార్టీలో తన సభ్యత్వం లేదని కూడా స్పష్టంగా వివరించారు.తాను న్యాయకోవిధుడిగా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, ఆదివాసి, దళితుల కోసం…

రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం చొరబాటు!

The center is intruding into the powers of the states!

“ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు మంచు తెరలుగా తేలిపోయాయి. రెండు రాష్ట్రాలతో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య లడాయి తీవ్ర తరమైనది. ఈ నేపథ్యంలో గోదావరి కావేరి అనుసంధానం సమ్మక్క బ్యారేజీ (తుపాకుల గూడెం) నుండి మాత్రమే తరలించాలని సవాలక్ష షరతులు పెడుతుండిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్లకు చెక్…

You cannot copy content of this page