Tag Indian democracy

బ్యాలెట్‌ను క‌దిలించిన దిల్లీ నిరసనలు

భారత రాజకీయ ముఖచిత్రంలో వెల్లడైన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు కేవలం సీట్ల మార్పిడి మాత్రమే కాదు, రాబోయే సార్వత్రిక ఎన్నికల దిశను మార్చే ఒక బలమైన రాజకీయ సంకేతం . బీహార్  బాంకీపూర్, గుజరాత్‌ మాంజల్పూర్,  మధ్యప్రదేశ్  దతియా నియోజకవర్గాల వోటర్లు ఇచ్చిన తీర్పు జాతీయ పార్టీల అహంకారానికి గట్టి హెచ్చరిక…

చైతన్యంతో భారత్‌ ప్రశ్నిస్తుంది..!

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో…

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…

మార్పిడి వ‌స్తువుగా మారిన వోటు!!

“చూస్తుంటే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోన‌న్న ఆందోళ‌న క‌లుగుతోంది. ఎందుకంటే ధ‌నిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారుల‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక ద‌న్ను ఉన్న పార్టీలు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏక‌మొత్తంలో కొనుగోలు చేసి త‌మ‌వైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవ‌కాశాలే ఎక్కువ‌. అటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జాస్వామ్యానికి విలువెక్క‌డ‌? అటువంటి…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

“అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్‌ 26, 2015న జరుపుకుంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే…