సెమీ కండక్టర్ల విషయంలో దూసుకెళ్తోన్న భారత్

– యూనికార్న్ సంస్థలు వందకు చేరాయని ప్రకటన – నెదర్లాండ్స్ పర్యనటలో ప్రధాని మోదీ – మన సంస్కృతీ సంప్రదాయాలు చిరస్మరణీయమని కితాబు న్యూదిల్లీ, మే 16: భారత దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సెకండక్టర్ల విషయంలో కీలక ముందడుగు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని చెప్పారు.…
