Tag india

2025: ప్రపంచ చరిత్రలో మరో మలుపు

“2025 సంవత్సరం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. శాంతి, సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు కాపాడుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలను ఈ సంవత్సరం ఇచ్చింది. దేశాలు పరస్పర సహకారం, మానవతా దృక్పథంతో ముందుకు సాగితేనే ప్రపంచం నిలదొక్కుకోగలదని 2025 మనకు నేర్పిన కఠినమైన పాఠం..2025లో చోటుచేసుకున్న  పరిస్థితులు ప్రజాస్వామ్య భవిష్యత్తుపై గంభీర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యం కేవలం వోటు వేయడం మాత్రమే కాదు..…

కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం

– దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు – విమానాశ్రయాల్లో ప్రయాణికుల పడిగాపులు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు సోమవారం కూడా దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. దిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ‌బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌, శ్రీ‌నగర్‌ ‌సహా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర…

దేశానికి ఏ సంక్షోభం వొచ్చినా పరిష్కరించేది రాజ్యాంగమే..

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు రాహుల్ గాంధీకి రాజ్యాంగం తెలియదు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రామచందర్ రావు దేశానికి ఏ సంక్షోభం వచ్చినా పరిష్కారం చూపగల జవాబు భారత రాజ్యాంగమేనని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్. రామచందర్ రావు  అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో…

రాజ్యాంగ విలువలను కాపాడాలి

: ప్రొ. మాడభూషి శ్రీధర్ Ø అంబేడ్కర్   ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ స్మారకోపన్యాసం Ø రాజ్యాంగ పీఠికా పఠనం   డా.బి.ఆర్. అంబేడ్కర్  ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని “రాజ్యాంగం, నేరం మరియు ప్రజాస్వామ్య నైతికత” అనే అంశంపై ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్, మహీంద్రా విశ్వవిద్యాలయం, (హైదరాబాద్) ఆచార్యులు మాడభూషి శ్రీధర్…

జీ 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రతిబింబించిన భారత్ ప్రాధాన్యతలు 

   భారత్ దృక్కోణంలో నాయకుల ప్రకటన   దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశంలో భారత్ జీ20 అధ్యక్షత సమయంలో సాధించిన కీలక ఫలితాలను భారత్ ప్రతిధ్వనించగలిగింది: నాయకుల ప్రకటనతో పాటు గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలు, ప్రాధాన్యాలు దీనిలో ప్రతిబింబించేలా భారత్ చూసుకుంది. భారత్ దృక్కోణంలో కీలక ఫలితాలు కింద ఉన్నాయి.  ఉగ్రవాదం అన్ని రూపాలు, వ్యక్తీకరణలు…

బిహార్‌ ఎన్నికల్లో ‘రిగ్గింగ్‌’

-ఎస్‌ఐఆర్‌ పేరుతో వోట్లు తొలగింపు -కేర‌ళ కాంగ్రెస్‌  ఆరోపణలు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాధించిన వేళ కేరళ కాంగ్రెస్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 128 నియోజకవర్గాల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించింది. ఎన్‌డీఏ గెలిచిన 202 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 128 స్థానాల్లో విజయం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)…

 బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు  ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…

ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..5 కార్లు ధ్వంసం

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ రోజు సాయంత్రం  పేలుడు సంభవించింది.పేలుడు కారణంగా ఆ కారుతో పాటు, దాని పక్కన ఉన్న 3 నుంచి 5 ఇతర వాహనాలు (కార్లు) కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి.  కొన్ని ప్రారంభ నివేదికలు ఒకరు మరణించినట్లు మరియు ఇద్దరు గాయపడినట్లు సూచించాయి.…

అమెరికాతో ఇంధన సహకార చర్చలు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ  గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను తిరస్కరించింది. ట్రంప్ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ “అటువంటి సంభాషణ జరిగినట్లు తమకు సమాచారం లేదని” స్పష్టం చేసింది. భారత్‌ చమురు…