రవాణా శాఖలో ఏఐ సాంకేతికత అమలు

– షోరూముల్లోనే వాహన రిజిస్ట్రేషన్ల పరిశీలన – దిల్లీ కాలుష్యం దృష్ట్యా హైదరాబాద్పై ప్రత్యేక దృష్టి – అధికారులతో సక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్22: దిల్లీలో కాలుష్యం ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని.. అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో రాకుండా ప్రణాళికలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఖైరతాబాద్ రవాణా…
