వేల మంది సైన్యానికి ఎదురు నిలిచిన ఇమామ్

– ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – ఇమామ్ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని న్యూదిల్లీ, జూన్ 26: మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా.. సత్యం, ధర్మం కోసం హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (గతంలో ట్విట్టర్)…
