ఉగ్రవాదులను ఉసిగొల్పితే అంతే సంగతులు
– ప్రపంచ పటంలో పాక్ ఉండదు – పాక్ను నేరుగా హెచ్చరించిన ఆర్మీ చీఫ్ ద్వివేది న్యూదిల్లీ, మే 16: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్పై దాడులు కొనసాగిస్తే ప్రపంచ పటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్…
