తవ్వకాల్లో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

– ప్రత్యేక పూజలకు భారీగా తరలి వచ్చిన జనం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 15: మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిగ గ్రామానికి వొచ్చిన స్వాజీలు చెప్పిన మాట మేరకు సోమవారం తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను…
