కరీంనగర్ అభివృద్ధ్దికి కృషి చేస్తా

-సిసి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి శంకుస్థాపన కరీంనగర్,ప్రజాతంత్ర,జూలై15: కరీంనగర్ అభివృద్దికి మరిన్ని నిధులు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ను మరింతగా అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. నగరంలోని 47వ డివిజన్లో యూడీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి…
